ఆజాద్ తెలంగాణ నేతలను మరింత రెచ్చగొట్టారా?

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుంచి ఆజాద్ను తప్పించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా వ్యవహరించే కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఆజాద్పై నిప్పులు చెరిగారు. రాజ్యాంగం గురించి తెలియని ఆజాద్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద 48 గంటల దీక్ష చేపట్టిన కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆజాద్ను లక్ష్యం చేసుకుని మాట్లాడారు.
తాము రాజీనామాలు చేసిన తర్వాత తమతో మాట్లాడకుండా ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన ఆజాద్ అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని చెప్పడం ద్వారా తమను అవమానించారని పార్టీ తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం తమ పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications