హైదరాబాద్ ముట్టడి: అధిష్టానానికి దామోదర్ వార్నింగ్
ఆజాద్కు కేబినెట్లో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ అంతిమ లక్ష్యమని ఎంపి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణపై నిర్దిష్ట చర్యలు తీసుకునేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణవాదులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎంతకైనా పోరాడతామని పొన్నం వ్యాఖ్యానించారు.
Comments
damodar reddy ponnam prabhakar telangana congress hyderabad దామోదర్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
Congress senior mla Damodar Reddy warned party high command that they will ready to hyderabad muttadi with 20 lack people if party not take decision on telangana issue in this month.
Story first published: Wednesday, July 13, 2011, 13:58 [IST]