శింగనమలపై మరో కేసు, నేడు కర్నూలు కోర్టుకు!

ప్రముఖ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డిని భానుకిరణ్తో కలిసి బెదిరించిన కేసులో ఇప్పటికే కటకటాల వెనక్కి వెళ్లాడు. వైజయంతిరెడ్డి సైతం భానుకిరణ్తో కలిసి తనను బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా షాలిమార్ వీడియోస్ సంస్థ అధినేతను సైతం పులి, ఖలేజా చిత్రాల విషయాలలో మోసం చేశారనే కేసు నమోదైంది. వైజయంతీరెడ్డి, షాలిమార్ అధినేతను బెదిరించిన విషయంలో శింగనమలను అరెస్టు చేసినప్పటికీ భానుకిరణ్తో గల సంబంధాలను కూపీలాగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications