2జి స్కామ్ కన్నా కర్ణాటక మైనింగ్ స్కామ్ పెద్దది

ఆరు నెలల క్రితమే యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సిందని మరో కాంగ్రెసు అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. యడ్యూరప్పపై, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని షకీల్ అహ్మద్ అన్నారు. యడ్యూరప్ప ఇంకా రాజీనామా చేయలేదని, ఎందుకు జాప్యం జరుగుతోందో చెప్పాలని ఆయన అన్నారు. లోకాయుక్త తప్పు పట్టిన మిగతా మంత్రులు కూడా రాజీనామాలు చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications