జెండా పండుగపై మెట్టు దిగిన తెలంగాణ మంత్రులు

మెదక్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. వరంగల్లో పొన్నాల లక్ష్మయ్య, రంగారెడ్డిలో సబితా ఇంద్రారెడ్డి, మెదక్లో గీతారెడ్డి, కరీంనగర్లో శ్రీధర్ బాబు, నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి, ఖమ్మంలో రాంరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్లో డికె అరుణ జాతీయ పతాకను ఆవిష్కరిస్తారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళ వెళ్లారు. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications