నో వర్క్ నో పే: ఉద్యోగులకు సర్కారు వార్నింగ్

177 చట్టం హైకోర్టు ఆదేశాల మేరకే అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులపై నో వర్క్ నో పే అమలు చేసే అవకాశం ఉందన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల తెలంగాణ ప్రజలే నష్ట పోతారని మరో మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదన్నారు. సమ్మెపై ఉద్యోగులు మరోసారి ఆలోచించాలన్నారు. సమ్మె ఎవరి మీద చేస్తున్నారో గుర్తెరగాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమ్మెపై సమీక్ష అనంతరం వారు మాట్లాడారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications