జగతితోపాటే సండూరుపై విచారణ: సుప్రీం నిర్ణయం

కాగా జగన్ కంపెనీలలో పెట్టుబడులపై సండూరు పవర్ ప్రాజెక్టు వేసిన పిటిషన్ పైన జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసులతో పాటే విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించుకుంది. కాగా తన ఆస్తుల పైన సిబిఐ దర్యాఫ్తును ఆపి వేయించడానికి జగన్ ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లి భంగపడ్డారు. మూడోసారి వెళ్లే అవకాశం లేక పోవటంతో తనకు చెందిన కంపెనీలు, తన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల ద్వారా సుప్రీం కోర్టుకు వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications