అంచనాలను దాటిన కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస్

ఉప ఎన్నికలలో పోటికి నిలపవద్దని తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అధిష్టానాన్ని అభ్యర్థించారు. కానీ అధిష్టానం మాత్రం పోటీకి నిలిపింది. దీంతో వారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీనివాస్ గౌడ్కు మద్దతు ప్రకటించమని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెసు నేత కూడా వెళ్లి ప్రచారం చేసింది లేదు. అదే సమయంలో సమ్మెలో పాల్గొన్నారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ ఒక్కరే రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఆయనకు కేవలం స్థానిక నాయకుల మద్దతు మాత్రమే లభించింది. ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండటం, తమ పార్టీ నేతలు సహకరించక పోవడం తదితర అంశాలను పరిశీలిస్తే నైతిక విజయం తనదేనన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications