కెసిఆర్, కోదండరామ్లకు ఎమ్మార్పీయస్ సెగ

ఎమ్మార్పీయస్ కార్యకర్తల తీరును ఆమె తప్పు పట్టారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం సమావేశం నిర్వహించిన కార్యాలయం ఎదుటే ధర్నాకు దిగుతారా అని ఆమె ప్రశ్నించారు. తాము సామాజిక తెలంగాణ కోసమే పోరాడుతున్నామని, దాని కోసం ప్రభుత్వంతో పోరాడాలి గానీ ఇక్కడ ధర్నా చేయడమేమిటని ఆమె అన్నారు. సామాజిక తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై పోరాటం చేయాలని ఆమె సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము పోరాడుతామని ఆమె అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని, జానా రెడ్డిని, తదితర అగ్రవర్ణాలవారిని ప్రశ్నించకుండా తమ కార్యాలయం ముందు ధర్నా చేయడం సరి కాదని ఆమె అన్నారు. తెలంగాణ అన్ని కులాల వారు పోరాడుతున్నారని, ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలో భాగంగా ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ మాదిగ వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. రేపటి నుంచి పాఠశాలలను తెరుస్తామని చెప్పినా ఎమ్మార్పీయస్ కార్యకర్తల ద్వారా మందకృష్ణ ధర్నా చేయిస్తున్నారని న్యూడెమొక్రసీ నాయకులు అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications