డిజిపి సవాల్ స్వీకరించే రోకోలో పాల్గొన్నా: రాములమ్మ

తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర నేతలు నిత్యం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు తదితర నేతలతో సమావేశమవుతున్నారని అలాంటప్పుడు తాను బిజెపి అగ్ర నేత ఎల్ కె అద్వానీ రథయాత్రలో పాల్గొంటే తప్పేమిటన్నారు. అయినప్పటికీ కెసిఆర్తో భేటీ అయ్యాకే యాత్రలో పాల్గొంటానని చెప్పారు. యాత్రలో పాల్గొనటం తప్పేమీ కాదన్నారు.












Click it and Unblock the Notifications