పిఆర్పీ మాజీ నేత పరకాల సభకు మళ్లీ తెలంగాణ సెగ

అనంతరం పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన డిమాండ్ సమంజసం కాదన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో విశాలాంధ్ర మహాసభలను హైదరాబాదులో నిర్వహిస్తామన్నారు. ఈ సభలను తాము రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరించేందుకే ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా రైలు రోకో సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల అరెస్టును నిరసిస్తూ హైకోర్టు తెలంగాణ లాయర్లు విధులు బహిష్కరించారు. కోర్టు ముందు ధర్నాకు దిగారు. వెంటనే తెలంగాణ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. నేతల అరెస్టును నిరసిస్తూ వారు అంతకుముందు హైకోర్టు వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications