ఆత్మరక్షణలో కెసిఆర్, పోలవరం టెండర్ రద్దుకు వినతి

"పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయ్. తుది ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటూ కేంద్రం నిర్దేశించినట్లు నడుచుకోవాలి. భూమి, పర్యావరణం, అటవీ, పెసా చట్టాలను ఉల్లంఘిస్తున్న పోలవరం ప్రాజెక్టును మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే 299 గ్రామాల్లో 206 తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. మిగిలిన 23 గ్రామాలు ఛత్తీస్గడ్, ఒడిసా రాష్ట్రాల్లో ఉన్నాయి. ముంపునకు గురవుతున్న 1.20 లక్షల ఎకరాల భూమిలో 9,200 ఎకరాలు అటవీ భూములు. మొత్తం 1,93,357 మంది నిర్వాసితులవుతారు" ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ డిజైన్లను హనుమంతరావు నేతృత్వంలోని కమిటీ రూపొందిస్తున్న తరుణంలోనే రూ.3,500 కోట్ల మొత్తాన్ని కాల్వల నిర్మాణానికి వెచ్చిస్తూ, హెడ్ వర్క్స్ నిర్మాణానికి రూ.4,717 కోట్లతో టెండర్లు పిలవడాన్ని తప్పుబట్టారు. ఈ ప్రాజెక్టును తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications