పత్రికా వార్తను కొట్టి పారేసిన జగన్ ఎమ్మెల్యే అమర్నాథ్

కాగా గురువారం జగన్ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. పిన్నెల్లి తన రాజీనామా ఆమోదించవద్దని స్పీకర్ను కోరినట్లు వార్తలు వచ్చాయి. అమర్నాథ్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి కూడా స్పీకర్కు అదే విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ వర్గానికి చెందిన ఒక్కో ఎమ్మెల్యే జారిపోతున్నారని జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో అమర్నాథ్ రెడ్డి ఆ వార్తలను కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications