తెలంగాణ రెండో ఎస్సార్సీ పరిధిలోకి రాదు: రషీద్ అల్వీ

ఉత్తరప్రదేశ్ విభజన, ఇతర చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లపై రెండో ఎస్సార్సీ వేయాలనేదే తమ పార్టీ విధానమని, తెలంగాణ అంశాన్ని మాత్రం ఎస్సార్సీతో ముడిపెట్టలేమని అల్వీ అన్నారు. యుపి విభజనను ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ జిమ్మిక్కుతో ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధిని కాకుండా విభజన అంశాన్ని ముందుకు తెచ్చి రాజకీయం చేయడం, దాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చడం సరైంది కాదని ఆయన అన్నారు. భాష, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండో ఎస్సార్సీ వేసి అధ్యయనం చేయించడం అవసరమని ఆయన అన్నారు.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications