వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబూ! పరపతి పోగొట్టుకోకు: నాగం సూచన
కిరణ్ ప్రభుత్వం యుపి సిఎం మాయావతిని ఆదర్శంగా తీసుకొని ఈ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రాంతంలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని సూచించారు. పార్లమెంటులో ఈ శీతాకాలపు సమావేశాలలో బిల్లు పెట్టకుంటే ప్రజల నుండి యుద్ధం తప్పదన్నారు. ఉద్యమం సద్దుమణిగిందని భావించవద్దని ఇది కేవలం తుఫాను ముందు ప్రశాంతత మాత్రమేనన్నారు.
Comments
nagam janardhan reddy k chandrasekhar rao chandrababu naidu congress telangana నాగం జనార్ధన్ రెడ్డి కె చంద్రశేఖర రావు చంద్రబాబు నాయుడు కాంగ్రెసు తెలంగాణ
English summary
Telangana Nagara Samithi president Nagam Janardhan Reddy suggested TDP chief Nara Chandrababu Naidu about Telangana.
Story first published: Monday, November 21, 2011, 16:10 [IST]