స్పీకర్ నాదెండ్లతో సమావేశమైన జగన్ ఎమ్మెల్యేలు

కాగా అసెంబ్లీ ప్రారంభానికి ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలు జోగి రమేష్, గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి 177 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అవిశ్వాసం పెట్టినా ఎలాంటి ఢోకా లేదన్నారు. అవిశ్వాసం పెడితే తొమ్మిదేళ్ల టిడిపి దుర్మార్గపు పాలన ఎండగడతామన్నారు. సిబిఐ కేసులతో సతమతమవుతున్న చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికే అవిశ్వాసం అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బలం చూపించి భవిష్యత్తులో టిడిపి అవిశ్వాసం మాటెత్తకుండా చేస్తామన్నారు.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications