స్పీకర్ నాదెండ్లతో సమావేశమైన జగన్ ఎమ్మెల్యేలు

కాగా అసెంబ్లీ ప్రారంభానికి ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలు జోగి రమేష్, గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి 177 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అవిశ్వాసం పెట్టినా ఎలాంటి ఢోకా లేదన్నారు. అవిశ్వాసం పెడితే తొమ్మిదేళ్ల టిడిపి దుర్మార్గపు పాలన ఎండగడతామన్నారు. సిబిఐ కేసులతో సతమతమవుతున్న చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికే అవిశ్వాసం అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బలం చూపించి భవిష్యత్తులో టిడిపి అవిశ్వాసం మాటెత్తకుండా చేస్తామన్నారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications