చైనాలో భారత దౌత్యవేత్తపై స్థానిక వ్యాపారుల దాడి

దీపర్ రహేజా, శ్యాంసుందర్ అగర్వాల్ అనే ఇద్దరు వ్యాపారులను విడిపించే ప్రయత్నంలోనే ఆయనపై దాడి జరిగిందని షాంఘై ఇండియన్ కాన్సులేట్ జనరల్ కన్సల్ ఒకరు చెప్పారు. సంఘటన జరిగిన రోజు బాలచంద్రన్ సుమారు ఐదు గంటలు పాటు వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. దాడి ఘటన పోలీసులు, జడ్జిల సమక్షంలోనే జరిగిందన్నారు. స్థానిక అధికారులు దాడి ఘటనపా బాలచంద్రన్కు క్షమాపణ చెప్పారు. కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, వివిధ రకాల పరీక్షలు ఆయనకు జరుగుతున్నాయన్నారు.
More From
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications