చైనాలో భారత దౌత్యవేత్తపై స్థానిక వ్యాపారుల దాడి

దీపర్ రహేజా, శ్యాంసుందర్ అగర్వాల్ అనే ఇద్దరు వ్యాపారులను విడిపించే ప్రయత్నంలోనే ఆయనపై దాడి జరిగిందని షాంఘై ఇండియన్ కాన్సులేట్ జనరల్ కన్సల్ ఒకరు చెప్పారు. సంఘటన జరిగిన రోజు బాలచంద్రన్ సుమారు ఐదు గంటలు పాటు వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. దాడి ఘటన పోలీసులు, జడ్జిల సమక్షంలోనే జరిగిందన్నారు. స్థానిక అధికారులు దాడి ఘటనపా బాలచంద్రన్కు క్షమాపణ చెప్పారు. కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, వివిధ రకాల పరీక్షలు ఆయనకు జరుగుతున్నాయన్నారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications