పుట్టపర్తిలో సింగపూర్ భక్తుడి మృతి, అతను ఎన్నారై

అతను సాయి టవర్స్ అపార్టుమెంటులోని 23వ నెంబరు గదిలో ఉంటున్నాడు. గత మూడు రోజులుగా అతను గది నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆపార్టుమెంటు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అపార్టుమెంటు తలుపులు పగులగొట్టి తెరిచారు. షణ్ముఖం శవం మంచంపై పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు.












Click it and Unblock the Notifications