వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌లో గూడ్స్‌ను ఢీకొట్టిన రైలు, నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Train Accident
సాహిబ్‌గంజ్: ఢిల్లీకి చెందన బ్రహ్మపుత్ర మెయిల్ గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనలో బుధవారం ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గల కరోన్‌పురోతోలో జరిగింది. బ్రహ్మపుత్ర మెయిల్‌కు చెందిన ఓ బోగీ పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొట్టిందని, ఇందులో నలుగురు మరణించారని రైల్వే పోలీసులు చెప్పారు. ఐదుగురికి స్వల్ప గాయాలైనట్లు రైల్వే అధికారులు చెప్పారు.

ఇంజనులో సమస్య తలెత్తడంతో గూడ్స్ రైలు ఆగిపోయిందని, దాన్ని ప్యాసెంజర్ రైలు ఢీకొట్టిందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 5 గంటల 50 నిమిషాల ప్రాంతంలో జరిగింది. బ్రహ్మపుత్ర మెయిల్ డిబ్రూగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

English summary
Four persons were killed and five others injured when the New Delhi-bound Brahmaputra Mail today collided with a goods train at Karonpuroto, about 25 km from here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X