ఇదేనా చిరంజీవి మార్క్ సామాజిక న్యాయం?: టిడిపి

ప్రభుత్వంలోని పెద్దల అవినీతి, అక్రమాలు, వైఫల్యాల వల్ల విద్యుత్ సంస్థలు పదివేల కోట్లు నష్టపోయాయని మరో నేత మైసూరా రెడ్డి వేరుగా ఆరోపించారు. జెన్కో ప్లాంట్ల నిర్మాణ అంచనాలను భారీగా పెంచేసి మూడువేల కోట్లు, రైతులకోసం అధిక ధరకు కొన్న విద్యుత్ను పరిశ్రమలకు అక్రమంగా సరఫరా చేయడం ద్వారా మరో రెండువేల కోట్లు, ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు గ్యాస్ను తరలించేసి ఐదువేల కోట్ల దాకా తినేశారని ధ్వజమెత్తారు. ఈ నష్టాన్ని ప్రజల నుంచి వసూలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ మాదిరిగా తయారైందని ఆరోపించారు.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications