ఇదేనా చిరంజీవి మార్క్ సామాజిక న్యాయం?: టిడిపి

ప్రభుత్వంలోని పెద్దల అవినీతి, అక్రమాలు, వైఫల్యాల వల్ల విద్యుత్ సంస్థలు పదివేల కోట్లు నష్టపోయాయని మరో నేత మైసూరా రెడ్డి వేరుగా ఆరోపించారు. జెన్కో ప్లాంట్ల నిర్మాణ అంచనాలను భారీగా పెంచేసి మూడువేల కోట్లు, రైతులకోసం అధిక ధరకు కొన్న విద్యుత్ను పరిశ్రమలకు అక్రమంగా సరఫరా చేయడం ద్వారా మరో రెండువేల కోట్లు, ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు గ్యాస్ను తరలించేసి ఐదువేల కోట్ల దాకా తినేశారని ధ్వజమెత్తారు. ఈ నష్టాన్ని ప్రజల నుంచి వసూలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ మాదిరిగా తయారైందని ఆరోపించారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications