జగన్ కేసుతో సంబంధం లేదు: మాజీ సిఎస్ రమాకాంత్

రమాకాంత్ రెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎదుట హాజరయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన హయాంలో జారీ చేసిన జివోలపై ఆయనను సిబిఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. దిల్ కుషా అతిథి గృహంలో ఆయనను సిబిఐ విచారించింది. సుమారు ఆరున్నర గంటల పాటు ఆయనతో సిబిఐ మాట్లాడింది. కాగా జగన్ ఆస్తుల కేసులో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా కూడా గురువారం సిబిఐ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆయనను అధికారులు రెండు గంటల పాటు విచారించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications