బళ్లారిలో అక్రమ తవ్వకాలు నిజమే: సాధికారిక కమిటీ

ఆంధ్రా - కర్నాటక సరిహద్దు వివాదం తేలే వరకు ఎలాంటి మైనింగ్కు అనుమతులు ఇవ్వవద్దని తెలిపింది. సుప్రీం కోర్టు అనుమతులు లేకుండా బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ లైసెన్సులు ఇక నుండి జారీ చేయవద్దని తెలిపింది. కేవలం 16 కంపెనీలకు మాత్రమే మైనింగ్ చేసుకునేందుకు అనుమతినివ్వవచ్చని తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో మైనింగ్ కోసం బిడ్ వేస్తే సుమారు రూ.50వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయని, భారీ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశముందన్నారు.












Click it and Unblock the Notifications