ఏదో ఒకటి తేల్చండి: జగన్ వర్గం ఎమ్మెల్యే డిమాండ్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒంటిచేత్తో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెసుకు అధికారం కట్టబెట్టారన్నారు. ఇవాళ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం గద్దెనెక్కాడానికి వైయస్ రెక్కల కష్టమే కారణమన్నారు. వైయస్ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబాన్ని, జగన్ను ఎలా అభాసుపాలు చేయాలి, ఎప్పుడు అరెస్టు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పని చేస్తున్నారని విమర్శించారు. వైయస్ పథకాలు కిరణ్ సర్కారు నీరుగారుస్తోందన్నారు. తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, తద్వారా తమ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెసు భయపడుతోందని అందుకే స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా ఒత్తిడి తెస్తున్నారన్నారు.
More From
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications