ఏదో ఒకటి తేల్చండి: జగన్ వర్గం ఎమ్మెల్యే డిమాండ్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒంటిచేత్తో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెసుకు అధికారం కట్టబెట్టారన్నారు. ఇవాళ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం గద్దెనెక్కాడానికి వైయస్ రెక్కల కష్టమే కారణమన్నారు. వైయస్ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబాన్ని, జగన్ను ఎలా అభాసుపాలు చేయాలి, ఎప్పుడు అరెస్టు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పని చేస్తున్నారని విమర్శించారు. వైయస్ పథకాలు కిరణ్ సర్కారు నీరుగారుస్తోందన్నారు. తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, తద్వారా తమ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెసు భయపడుతోందని అందుకే స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా ఒత్తిడి తెస్తున్నారన్నారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications