పాము కరిచి పదో తరగతి విద్యార్థిని స్వప్నప్రియ మృతి
ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆసుపత్రి వైద్యులు ఆమె మృతి చెందినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, స్థానికులు అక్కడ వెతకగా పాము నెర్రలు కనిపించాయి. వాటిని గునపంతో పెకిలించారు. అందులో ఉన్న పామును కర్రలతో మోది చంపారు. దీంతో ఆమెను పాము కరవడంతో మృతి చెందిందని చెబుతున్నారు. ఆమె మృతితో ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.
English summary
Tenth class girl student dead today by snake bite in West Godavari district while writing exam.
Story first published: Thursday, February 9, 2012, 17:08 [IST]