హామీలను చిత్తుకాగితంతో పోలుస్తూ చించేసిన రాహుల్

ములాయం, మాయావతిలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వారిద్దరు అధికారంలోకి రావడానికి వాగ్ధానాలు చేస్తున్నారని, కానీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు నెరవేర్చలేదన్నారు. అవినీతి అంటున్న వారికి కర్నాటక, ఉత్తర ప్రదేశ్లలోని అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్ఆర్హెచ్ఎం క్రింద కోట్లాది రూపాయలు మిస్ అయ్యాయని దీనిపై ముఖ్యమంత్రిని ప్రజలు నిలదీయాలని సూచించారు.












Click it and Unblock the Notifications