సభకు బొత్స హాజరు: మైక్ కట్ చేసి షాకిచ్చిన స్పీకర్

మంగళవారం బొత్స సమావేశాలకు హాజరయ్యారు. రైతుల సమస్యలు, పంట విరామంపై సుదీర్ఘ చర్చ జరిగింది. రైతు సమస్యలపై తెలుగుదేశం, లోక్ సత్తా పార్టీలు లేవనెత్తిన అంశంపై ఓ సమయంలో బొత్స కల్పించుకునే ప్రయత్నం చేసి భంగపడ్డారు. ఆయన ప్రసంగించేందుకు లేవగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బొత్స మైక్ కట్ చేశారు. దీంతో బొత్స ఖంగు తిన్నారు.












Click it and Unblock the Notifications