సభకు బొత్స హాజరు: మైక్ కట్ చేసి షాకిచ్చిన స్పీకర్

మంగళవారం బొత్స సమావేశాలకు హాజరయ్యారు. రైతుల సమస్యలు, పంట విరామంపై సుదీర్ఘ చర్చ జరిగింది. రైతు సమస్యలపై తెలుగుదేశం, లోక్ సత్తా పార్టీలు లేవనెత్తిన అంశంపై ఓ సమయంలో బొత్స కల్పించుకునే ప్రయత్నం చేసి భంగపడ్డారు. ఆయన ప్రసంగించేందుకు లేవగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బొత్స మైక్ కట్ చేశారు. దీంతో బొత్స ఖంగు తిన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications