వైయస్ఆర్ విగ్రహానికి నిప్పు, జగన్ పార్టీ ఆందోళన
వైయస్ విగ్రహం ఇంకా ఆవిష్కరించలేదని, దీంతో దాని చుట్టూ పేపర్లు చుట్టారని, మూడు గంటల ప్రాంతంలో బండిమీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు, కిరోసిన్ పోసి తగుల బెట్టారని పోలీసులు చెబుతున్నారు. కొందరు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకు వచ్చారని చెబుతున్నారు. దర్యాఫ్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని అన్నారు.
Comments
English summary
Unknown persons set fire to late YS Rajasekhar Reddy statue in Guntur district.
Story first published: Monday, March 19, 2012, 14:24 [IST]