కిరణ్ వెళ్లారు, బొత్స వచ్చారు!:కార్యక్రమాలకు దూరంగా

మంత్రులు ధర్మాన ప్రసాద రావు, వట్టి వసంత్ కుమార్, బాలరాజు, కొండ్రు మురళితో కలిసి సిఎం హైదరాబాదు బయలుదేరిన ఐదు నిమిషాలకు బొత్స విశాఖ విమానాశ్రయానికి వచ్చి మరో విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పర్యాటక అభివృద్ధిపై ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి బాలరాజు అదే హోటల్లో వేరే గదిలో చాలాసేపు గడిపారు. తర్వాత ఎమ్మెల్సీని పంపించి ఆయనను బుజ్జగించారు. ఇదే సమావేశంలో మంత్రి వట్టి ఓ సమయంలో కలెక్టర్పై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బీచ్లో జరిగిన సమావేశంలో మంత్రి వట్టి కమిషనర్ను మైకులోనే మందలించారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications