కిరణ్ వెళ్లారు, బొత్స వచ్చారు!:కార్యక్రమాలకు దూరంగా

మంత్రులు ధర్మాన ప్రసాద రావు, వట్టి వసంత్ కుమార్, బాలరాజు, కొండ్రు మురళితో కలిసి సిఎం హైదరాబాదు బయలుదేరిన ఐదు నిమిషాలకు బొత్స విశాఖ విమానాశ్రయానికి వచ్చి మరో విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పర్యాటక అభివృద్ధిపై ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి బాలరాజు అదే హోటల్లో వేరే గదిలో చాలాసేపు గడిపారు. తర్వాత ఎమ్మెల్సీని పంపించి ఆయనను బుజ్జగించారు. ఇదే సమావేశంలో మంత్రి వట్టి ఓ సమయంలో కలెక్టర్పై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బీచ్లో జరిగిన సమావేశంలో మంత్రి వట్టి కమిషనర్ను మైకులోనే మందలించారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications