జగన్ ఆస్తుల కేసులో శ్రీలక్ష్మిని జైళ్లో ప్రశ్నిస్తున్న సిబిఐ

కాగా ఎమ్మార్ కేసులో తుమ్మల రంగారావు, కెవి రావు, శ్రీకాంత్ జోషిలకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. కెవి రావు, శ్రీకాంత్ జోషి రూ.25 వేల చొప్పున రెండేసి బాండ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తుమ్మల రంగారావుకు ఇదివరకే ముందస్తు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయ రాఘవ, బిపి ఆచార్యలకు కోర్టు ఏప్రిల్ 13 వరకు రిమాండ్ పొడిగించింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications