జగన్పై ఏ కేసు పెట్టాలనే ఆలోచనే: వైయస్ విజయమ్మ

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత ప్రజల సంక్షేమం పట్టించుకున్న నాయకుడు రాష్ట్రంలో లేడన్నారు. కేంద్ర బడ్జెట్ చూస్తే అన్ని రేట్లు పెంచారన్నారు. పన్నులు వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. వైయస్ ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారన్నారు. కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు రద్దు చేశారన్నారు.
కానీ ఈ ప్రభుత్వం వైయస్ ఆశయాలను నీరుగారుస్తోందన్నారు. గోరు చుట్టు రోకటి పోటులా చేతివృత్తుల పైనా విద్యుత్ పెంపు ప్రభావం పడుతుందన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. వైయస్ విజయమ్మ, మరో నేత ఈసి గంగి రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పులివెందుల సబ్ స్టేషన్ను ముట్టడించింది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, శ్రీకాకుళంలో ధర్మాన పద్మప్రియ, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సూరినాయుడు ఇలా ఆయా జిల్లాలో ఆయా నేతల ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సబ్ స్టేషన్లను ముట్టడించి ఆందోళన నిర్వహించాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications