వికెట్ డౌన్: చంద్రబాబుకు షాక్, జగన్ పార్టీలోకి గద్దె

ఆయన త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. గద్దె బాబూరావు టిడిపిలో కీలక పదవులలో కొనసాగారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ విప్గా పని చేశారు. అయితే గతంలోనూ ఆయన రెండుసార్లు పార్టీకి రాజీనామా చేసి మళ్లీ కొనసాగారు.
2009 సాధారణ ఎన్నికలలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో చేసిన భారీ ధర్నాకు ఆయన దూరంగా ఉన్నారు.
గద్దె బాబూరావు విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నేత. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే జిల్లాలోని తెలుగుదేశం చాలా వరకు ఖాళీ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పలువురు నేతలు ఆయనను రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications