వారి మాటా వినను: టిడిపి, జగన్ పార్టీపై కిరణ్ కుమార్

పాల్వంచలోని ఇందిర బాటలో ఆయన పాల్గొన్నారు. పని చేసే వారి పైన విమర్శలు వస్తూనే ఉంటాయన్నారు. వచ్చే ఏడాది ఆరు లక్షల మందికి ఈ పథకం కింద ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో 1.60 లక్షలు, ప్రయివేటు రంగంలో 3.60 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. పాలనలో ఏదైనా పొరపాట్లు ఉంటే పట్టించుకోమని చెప్పారు. రాజీవ్ యువకిరణాల ద్వారా యువజనులను సరైన మార్గంలో పెడతామన్నారు. అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూములను సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువులు ఆపేయవద్దన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద 104 సర్వీసు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చూస్తామని చెప్పారు. పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తామని, రూ.600 కోట్ల రూపాయలతో గిరిజన పాఠశాలల్లో తరగతి గదులు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా సిపిఎం సభ్యులు ఆందోళనకు దిగారు.
వారిపై కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరుపులకు భయపడే వాడిని కాదని, ఇంకా ఎక్కువగా మీ గ్రామాలకు వస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని కిరణ్ అన్నారు. బహిరంగ సభలలో గొడవ చేయవద్దన్నారు. ఏమైనా కావారంటే ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వాలని, పరిశీలించి న్యాయమైతే పరిష్కరిస్తాన్నారు. అసెంబ్లీలో ఒక్క స్థానం మాత్రమే ఉందని, ఇలా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను అడ్డుకుంటే ఆ ఒక్క సీటు కూడా పోతుందన్నారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications