కెసిఆర్ నుండి వసంతకు రూ.10 లక్షలు: జయప్రకాశ్

కెసిఆర్తో 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయిన వసంత నాగేశ్వర రావు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కండువ మెడలో కప్పుకున్నారన్నారు. తెరాస కండువ కప్పుకున్న వసంతను సమైక్యాంధ్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని మండిపడ్డారు. సమైక్యాంధ్ర నేతలను విమర్శించడం ఆయనకు సరికాదన్నారు.
కాగా అంతకుముందు రోజు ప్రాంతీయ విద్వేషవాదులతో వసంత కుమ్మక్కయ్యారని, చరిత్ర తెలుసుకోకపోతే అతను చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని అడుసుమిల్లి మండిపడ్డారు. మొట్టమొదట్లో ఆంధ్రులకు గుర్తింపు తేవడానికి 1913 మే 26న బాపట్లలో న్యాయపతి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర మహాసభ ఏర్పాటయిందని చెప్పారు. ఈ సభలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేశారని, ఆ తర్వాత పలుమార్లు సభలు జరిగాయన్నారు.
తెలంగాణలో మొదటి ఆంధ్ర మహాసభలు 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో సురవరం ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించారన్నారు. ఆ తర్వాత తెలంగాణలోను పలు సభలు జరిగాయన్నారు. చరిత్ర తిరగరాస్తే తెలుగువారంతా కలిసి ఉండాలన్న ఉద్యమం వంద ఏళ్ల క్రితం ప్రారంభమైందన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications