టిడిపిలాగే జగన్ పార్టీ: కిరణ్, బాబు యాత్రపై కామెంట్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు మూడోసారి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తే తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. అయితే బాబుకు ప్రజా సేవ చేయాలనే ఆలోచన కొద్దిగా కూడా లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారని ఆరోపించారు. ఆయన ఇప్పటికైనా నిజాలు చెబితే బాగుంటుందని సూచించారు.
పూర్తిగా అధ్యయనం చేశాకే రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ పథకం కింద రోజుకు వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం గురించి కొందరు అర్థం కాక ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అర్థం కాకుండే చేసే విమర్శలను తాను పట్టించుకునేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి పైనే కాంగ్రెసు ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు.
ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యమన్నారు. సంపాదించిన డబ్బు పోవచ్చు గానీ చదువు మాత్రం ఎప్పుడూ ఎక్కడికీ పోదన్నారు. దేశం మొత్తంలో ప్రభుత్వ రుణాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలే అని ముఖ్యమంత్రి చెప్పారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications