టిడిపిలాగే జగన్ పార్టీ: కిరణ్, బాబు యాత్రపై కామెంట్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు మూడోసారి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తే తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. అయితే బాబుకు ప్రజా సేవ చేయాలనే ఆలోచన కొద్దిగా కూడా లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారని ఆరోపించారు. ఆయన ఇప్పటికైనా నిజాలు చెబితే బాగుంటుందని సూచించారు.
పూర్తిగా అధ్యయనం చేశాకే రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ పథకం కింద రోజుకు వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం గురించి కొందరు అర్థం కాక ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అర్థం కాకుండే చేసే విమర్శలను తాను పట్టించుకునేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి పైనే కాంగ్రెసు ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు.
ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యమన్నారు. సంపాదించిన డబ్బు పోవచ్చు గానీ చదువు మాత్రం ఎప్పుడూ ఎక్కడికీ పోదన్నారు. దేశం మొత్తంలో ప్రభుత్వ రుణాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలే అని ముఖ్యమంత్రి చెప్పారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications