హీట్: సమావేశాలకు డిఎల్ డుమ్మా: వరదరాజులు ఫైర్

ఈ విషయంపై ఆయన సిఎస్, గవర్నర్కు లేఖ కూడా రాశారు. ఈ రోజు(బుధవారం) డిఎల్ స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్ను కలిశారు. గవర్నర్ను కలిసిన ఆయన ధర్మాన సిబిఐ విచారణపై తనకు ఉన్న అభ్యంతరాలను తెలియజేశారు. తాను మంత్రివర్గంతో విభేదిస్తున్నట్లు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. స్పీకర్ను కలిసి తాను వ్యక్తిగత పనుల వల్ల సమావేశాలకు హాజరుకానని తెలియజేశారు.
కాగా డిఎల్ రవీంద్రా రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కడప జిల్లాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిఎల్ రవీంద్రా రెడ్డి రెండువేల కోట్లు సంపాదించారని, వాటిని ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్తులపై సిబిఐ విచారణకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. కుట్రపూరిత రాజకీయాలతో ప్రొద్దుటూరు వాసులకు మంచినీటి పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications