భర్త మృతి: అమెరికాలో తెలుగు మహిళకు కష్టాలు

దీంతో ఎపిలో ఉన్న వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. భర్త క్రాంతి కుమార్ గుండె పోటుతో మృతి చెందినందు వల్లనే భార్య వాణి ఆసుపత్రి పాలయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న భార్య వాణి మాత్రం తనను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తోంది. వరంగల్ జిల్లాలోని వాణి బంధువులు వాణికి సహాయం అందించాలని కోరుతూ నేతల చుట్టూ తిరుగుతున్నారు.
కాగా అమెరికా సహా ఇతర దేశాల్లో తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొంటుండటం పలుమార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయా దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారికి అక్కడి తెలుగు సంఘాలు ఆపన్న హస్తం అందిస్తుంటాయి. తాజాగా వాణి పరిస్థితి ఓగ్లాపూర్ గ్రామంలో విషాధాన్ని నింపాయి.
More From
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications