గర్ల్ ప్రాణం తీసిన క్రికెట్ పిచ్చి: జగన్ పార్టీ నేతపై దాడి

ఆమె సోదరుడు మాత్రం వేరే ఛానల్ చూస్తానని చెప్పాడు. రిమోట్ కోసం ఇరువురి మధ్య వాదన జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మధుప్రియ విషపు ఇంజక్షన్తో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇతర కారణాల కోణంలోను పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలు నర్సుగా పని చేస్తోంది.
విద్యార్థిని అదృశ్యం
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులిపర్రులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైనట్లుగా గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల తర్వాత నుండి విద్యార్థిని కనిపించడం లేదని సమాచారం.
జగన్ పార్టీ నేతపై బాంబు దాడి
కడప జిల్లాలోని పెద్దముడియం మండలం శుద్దపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వెంకటేశ్వర్ రెడ్డిపై ప్రత్యర్ధులు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications