కెసిఆర్ పదికోట్లు ఇస్తానంటే వద్దన్నా: జగన్ పార్టీ కెకె

తనకు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్తో పాటు పది కోట్లు ఇస్తానని కెసిఆర్ చెప్పారని, సిరిసిల్లను ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించాలని సూచించారని చెప్పారని అన్నారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల టిక్కెట్ తనకిస్తానని మొదట చెప్పిన కెసిఆర్ ఆఖరు నిమిషంలో ఇవ్వలేదన్నారు. దీంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగానని ఆయన చెప్పారు. కెటిఆర్ తనకు ఫోన్ చేసి... కెసిఆర్ మాట్లాడతారని చెప్పారని అన్నారు.
కెసిఆర్ వద్దకు వెళ్లగా... అతను సిరిసిల్ల నుండి తనను విత్ డ్రా చేసుకోమన్నారని, తనకు సికింద్రాబాద్ పార్లమెంటు టిక్కెట్, రూ.10 కోట్లు ఇస్తానని చెప్పారన్నారు. తాను అదేదో కెటిఆర్కే ఇవ్వాలని చెప్పానన్నారు. పది కోట్ల రూపాయలు వద్దని చెప్పిన తాను హరీష్ నుండి రూ.10 కోట్లు ఎలా తీసుకుంటాన
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications