కెసిఆర్ పదికోట్లు ఇస్తానంటే వద్దన్నా: జగన్ పార్టీ కెకె

తనకు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్తో పాటు పది కోట్లు ఇస్తానని కెసిఆర్ చెప్పారని, సిరిసిల్లను ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించాలని సూచించారని చెప్పారని అన్నారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల టిక్కెట్ తనకిస్తానని మొదట చెప్పిన కెసిఆర్ ఆఖరు నిమిషంలో ఇవ్వలేదన్నారు. దీంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగానని ఆయన చెప్పారు. కెటిఆర్ తనకు ఫోన్ చేసి... కెసిఆర్ మాట్లాడతారని చెప్పారని అన్నారు.
కెసిఆర్ వద్దకు వెళ్లగా... అతను సిరిసిల్ల నుండి తనను విత్ డ్రా చేసుకోమన్నారని, తనకు సికింద్రాబాద్ పార్లమెంటు టిక్కెట్, రూ.10 కోట్లు ఇస్తానని చెప్పారన్నారు. తాను అదేదో కెటిఆర్కే ఇవ్వాలని చెప్పానన్నారు. పది కోట్ల రూపాయలు వద్దని చెప్పిన తాను హరీష్ నుండి రూ.10 కోట్లు ఎలా తీసుకుంటాన
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications