సిటీలో ఫేక్ మ్యారేజ్ బ్యూరో: మహిళ సహా ఇద్దరి అరెస్ట్

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భాస్కర రావు ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. ఫతేనగర్లో ఉంటూ ఓ కంపెనీలో చేరాడు. ఇదే సమయంలో అతనికి కృష్ణా జిల్లాకు చెందిన నిర్మలతో పరిచయం అయింది. తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వీరిద్దరు కలిసి లేట్ మ్యారేజెస్ బ్యూరోను స్థాపించారు.
ఓ నకిలీ మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేసి దిన పత్రికలలో క్లాసిఫైడ్స్ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో సంబంధాలు వెతికి పెడతామని, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద రూ.5వేలు డిపాజిట్ చేయాలని చెప్పేవారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ఓపెన్ చేసిన అకౌంట్ నెంబర్ ఇచ్చేవారు.
డబ్బు డిపాజిట్ చేసిన వారితో వారం, పదిరోజులు మాట్లాడి ఆ తర్వాత ఫోన్ నెంబర్ మార్చేసేవారు. దీని కోసం భాస్కర రావు తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఒక్కొక్కరి నుండి రూ.2 వేల నుండి రూ.5వేల వరకు వసూలు చేశారు. దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications