మహిళ గొంతుకోసి రైళ్లో నుండి తోసేశారు, విద్యార్థిని రేప్

బుధవారం అర్ధరాత్రి రైలు గూడురు స్టేషన్కు చేరుకోగా దుండగులు ఆమె మెడకు సన్నని తీగను చుట్టి ఉరిలా బిగించారు. ఆమె ఒంటి పైనున్న నగలు దోచుకున్నారు. గూడురు స్టేషన్ రైలు చేరుకోగానే ఆమెను కదులుతున్న సమయంలోనే ఒకటో నెంబరు ప్లాట్ ఫారం పైకి తోసేశారు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లాలో దారుణం
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను గుర్తించిన పలువురు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి ఇంజనీరింగ్ విద్యార్థినిగా అనుమానిస్తున్నారు. ఆమె సామూహిక అత్యాచారానికి గురై ఉంటారని అనుమానిస్తున్నారు. యువతిని కర్నాటకకు చెందిన కోలార్వాసిగా గుర్తించారు. తన సోదరిని నర్సింగ్ కళాశాలలో చేర్పించేందుకు వచ్చింది.
హోటల్లో అగ్ని ప్రమాదం
చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications