పిఆర్పీ గతే జగన్కు, వైఎస్ బతికుంటే: మురళీ మోహన్

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఇప్పుడు చర్లపల్లి జైలులో ఉండేవారన్నారు. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
విభజనపై తేల్చాలి
రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న విభజన సమస్యను తేల్చాలని మురళీ మోహన్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యను నాన్చడం సరికాదన్నారు.
తెలంగాణ అడ్డుకునేందుకే: గండ్ర
పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీకి రెఫరెండం కాదని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వరంగల్లో అన్నారు. వచ్చే తెలంగాణను అడ్డుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు లేఖ రాశారన్నారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మవి దొంగ దీక్షలు అన్నారు. వారం రోజుల్లో జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నక్సలిజం పెరుగుదలకు సంబంధం లేదన్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications