రక్తపోటుతో సంజయ్దత్: ఎరవాడ జైల్లోనే వైద్య పరీక్షలు

సంజయ్ దత్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని మెడికల్ సూపరింటెండెంట్ కులకర్ణి చెప్పారు. సంజయ్కు దాదాపు రెండు నెలల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. సంజయ్ దత్తో పాటు ఆయనతో పాటు అదే జైలులో ఉన్న స్నేహితుడు యూసుఫ్ నల్వాలాకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన పలు ఆనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తెలిసిందని అధికారులు చెప్పారు.
కాగా 1993 అల్లర్ల కేసులో సంజయ్ దత్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అంతకుముందు టాడా కోర్టు అతనికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సుప్రీం కోర్టు దానిని ఐదేళ్లకు తగ్గించింది. దీంతో అతను ఇటీవల కోర్టు ఎదుట లొంగిపోయారు. అతనిని ఎరవాడ జైలుకు తరలించారు.
మొదట ఆర్ధర్ రోడ్డులో ఉంచారు. ఆనంతరం అతనిని ఎరవాడ జైలుకు తరలించారు. గతంలో విచారణ ఖైదీగా ఏడాదిన్నర జైలు శిక్షను అనుభవించాడు. దీంతో ఇతను మరో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications