రక్తపోటుతో సంజయ్దత్: ఎరవాడ జైల్లోనే వైద్య పరీక్షలు

సంజయ్ దత్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని మెడికల్ సూపరింటెండెంట్ కులకర్ణి చెప్పారు. సంజయ్కు దాదాపు రెండు నెలల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. సంజయ్ దత్తో పాటు ఆయనతో పాటు అదే జైలులో ఉన్న స్నేహితుడు యూసుఫ్ నల్వాలాకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన పలు ఆనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తెలిసిందని అధికారులు చెప్పారు.
కాగా 1993 అల్లర్ల కేసులో సంజయ్ దత్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అంతకుముందు టాడా కోర్టు అతనికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సుప్రీం కోర్టు దానిని ఐదేళ్లకు తగ్గించింది. దీంతో అతను ఇటీవల కోర్టు ఎదుట లొంగిపోయారు. అతనిని ఎరవాడ జైలుకు తరలించారు.
మొదట ఆర్ధర్ రోడ్డులో ఉంచారు. ఆనంతరం అతనిని ఎరవాడ జైలుకు తరలించారు. గతంలో విచారణ ఖైదీగా ఏడాదిన్నర జైలు శిక్షను అనుభవించాడు. దీంతో ఇతను మరో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications