4న ఢిల్లీకి కెసిఆర్: కాంగ్రెసు తెరాస విలీనానికి రెడీ?

కృతజ్ఞతలు తెలపడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నప్పటికీ విలీనంపై కూడా చర్చలు జరిపే అవకాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్లో తెరాసను విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారికి కెసిఆర్ సూత్రప్రాయంగా తెలియజేస్తారని తెలిసింది. అయితే తమ పార్టీ విలీనం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఉంటుందని కెసిఆర్ వారికి చెప్పే అవకాశాలున్నట్లు సమాచారం.
అలాగే కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండేను కలిసి పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియను వేగవంతం చేయాలని కెసిఆర్ కోరనున్నారని తెలిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, కెసిఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేసేందుకు పావులు కదపనున్నారని తెరాస వర్గాల సమాచారం.
విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తెరాసకు ఆయన ఒక్కరే పార్లమెంటు సభ్యుడిగా మిగిలారు. ఢిల్లీలో ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించిన జాతీయ నాయకులను కూడా కలిసే అవకాశాలున్నట్లు సమాచారం.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications