4న ఢిల్లీకి కెసిఆర్: కాంగ్రెసు తెరాస విలీనానికి రెడీ?

కృతజ్ఞతలు తెలపడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నప్పటికీ విలీనంపై కూడా చర్చలు జరిపే అవకాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్లో తెరాసను విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారికి కెసిఆర్ సూత్రప్రాయంగా తెలియజేస్తారని తెలిసింది. అయితే తమ పార్టీ విలీనం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఉంటుందని కెసిఆర్ వారికి చెప్పే అవకాశాలున్నట్లు సమాచారం.
అలాగే కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండేను కలిసి పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియను వేగవంతం చేయాలని కెసిఆర్ కోరనున్నారని తెలిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, కెసిఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేసేందుకు పావులు కదపనున్నారని తెరాస వర్గాల సమాచారం.
విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తెరాసకు ఆయన ఒక్కరే పార్లమెంటు సభ్యుడిగా మిగిలారు. ఢిల్లీలో ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించిన జాతీయ నాయకులను కూడా కలిసే అవకాశాలున్నట్లు సమాచారం.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications