డ్రామాలొద్దు: కృపారాణి, పురంధేశ్వరికి సమైక్యవాదులు

పురంధేశ్వరి, కిల్లి కృపారాణిల ఇళ్లను వారు ముట్టడించారు. రాజీనామాలు చేసే వరకు వారిని సీమాంధ్రలో అడుగుపెట్టనివ్వమన్నారు. రాజీనామాలు చేయకుండా వారు వస్తే తాము విశాఖపట్నం విమానాశ్రయంలోనే అడ్డుకుంటామని హెచ్చరించారు.
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
తమ హక్కులు కాపాడాలంటూ సచివాలయంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహానికి భద్రత కల్పించలేని వారు తమకేం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. అభద్రతా భావంతోనే యూపిఏ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తమకు అన్యాయం జరుగుతుందనే భయంతోనే బయటకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నారు.
యువకుడి ఆత్మహత్య
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సకోడురులో శ్రీనివాస్ అనే యువకుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమవరంలో మృతదేహంతో ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications