డ్రామాలొద్దు: కృపారాణి, పురంధేశ్వరికి సమైక్యవాదులు

పురంధేశ్వరి, కిల్లి కృపారాణిల ఇళ్లను వారు ముట్టడించారు. రాజీనామాలు చేసే వరకు వారిని సీమాంధ్రలో అడుగుపెట్టనివ్వమన్నారు. రాజీనామాలు చేయకుండా వారు వస్తే తాము విశాఖపట్నం విమానాశ్రయంలోనే అడ్డుకుంటామని హెచ్చరించారు.
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
తమ హక్కులు కాపాడాలంటూ సచివాలయంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహానికి భద్రత కల్పించలేని వారు తమకేం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. అభద్రతా భావంతోనే యూపిఏ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తమకు అన్యాయం జరుగుతుందనే భయంతోనే బయటకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నారు.
యువకుడి ఆత్మహత్య
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సకోడురులో శ్రీనివాస్ అనే యువకుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమవరంలో మృతదేహంతో ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications