జగన్ పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న ఉపాధ్యాయులు

వైయస్ ఉంటే సమస్యలుండేవి కాదు: జోగయ్య
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే రాష్ట్రంలో సమస్యలు ఉండి ఉండేవి కాదని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆదివారం ఏలూరులో అన్నారు. సమర్థత, పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యాలే లక్ష్యంగా వైయస్ ఉండేవారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందే రాజీనామా చేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు.
ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంగ్రెసు పార్టీ పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. భవిష్యత్తులో కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెసు నేతలు సిద్ధమైతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications