ఫొటోలు: ఫీజులపై రోడ్డెక్కిన ఎబివిపి విద్యార్థులు
హైదరాబాద్: ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు అరికట్టి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద గురువారం ధర్నాకు దిగారు.

ఎబివిపి తలపెట్టిన ఈ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గురువారం లక్డీకాపూల్లోని కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన ఎబివిపి కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని ఎబివిపి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో కెజీ నుంచి పీజి వరకు ఉచిత విద్యను అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications