ఆంధ్రాకు తప్పిన వాయుగుండం ముప్పు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతున్న వాయుగుండం ముప్పు నుంచి ప్రజలు తప్పించుకున్నారు. వాయుగుండం ముప్పు తొలగిపోవడంతో అన్నదాతలు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
విశాఖపట్టణంకు ఈశాన్యంగా 160 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం బంగ్లాదేశ్ దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంగా కదులుతోంది. ఈ సమయంలో సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.

ఆ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లరాదని మత్స్యకారులను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే శనివారం వేకువ జామున వాయుగుండం ముప్పు నుంచి ప్రజలు తప్పించుకున్నారు.
ఒడిశాలోని పరదీప్ మీదుగా వందల కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ లోని కేపుపర వైపు వాయుగుండం వెళ్లిందని అధికారులు గుర్తించారు. విశాఖపట్టణం ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల ప్రజలు వాయుగండం ముప్పు నుంచి తప్పించుకున్నారు.
More From
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications