కలిశారుగా, ఇస్తారులే: మహిళల పట్ల మంత్రి రావెల కిషోర్ దురుసు!
ఇళ్ల పట్టాల కోసం మంత్రి వద్దకు వచ్చిన పత్తిపాటి మండలం కోయవారిపాలెం ఎస్టీ మహిళ పట్ల రావెల దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
విజయవాడ: మంత్రి రావెల కిషోర్ బాబు తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఇళ్ల పట్టాల కోసం మంత్రి వద్దకు వచ్చిన పత్తిపాటి మండలం కోయవారిపాలెం ఎస్టీ మహిళ పట్ల రావెల దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆయన తీరు పైన బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పట్టాల కోసం వెళ్తే ఆయన దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారుగా, ఆయన ఇస్తారులే అని ఇంటి నుంచి నెట్టి వేయించారని బాధితులు ఆరోపించారని సమాచారం. రావెల తీరును నిరసిస్తూ రేపు బాధితులు దీక్ష చేయనున్నారు.
మంత్రి రావెల తీరు పైన గతంలోను వివాదాలు వచ్చాయి. హైదరాబాదులో ఆయన తనయుడు ఓ అమ్మాయిని కారులో వెంబడించినట్లుగా వార్తలు వచ్చాయి. ఒకరిద్దరు మంత్రుల పైన ఒకటికి రెండుసార్లు వివాదాలు చుట్టుముట్టాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications