ఏప్రిల్ 6వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు...సెలవులు ఇవే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను మరి కొన్ని రోజుల పాటు పొడిగించారు. శాసనసభ సమావేశాలను వచ్చే నెల 6 వరకు పొడిగించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. తాజా నిర్ణయం మేరకు మార్చి 28, 29 తేదీల్లో...ఏప్రిల్ 2, 3, 4, 6 తేదీల్లో మరో ఆరు రోజులు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.
అయితే మార్చి 30, 31, ఏప్రిల్ 1, 5 తేదీల్లో అసెంబ్లీకి సమావేశాలకు సెలవుగా ప్రకటించారు. అలాగే ఈనెల 28న శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బిఏసీ సమావేశానికి టిడిపి నుంచి కెఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి హాజరుకాగా, బిజెపి నుండి విష్టుకుమార్ రాజు హాజరయ్యారు.

మరోవైపు వచ్చే నెల 2,3 తేదీల్లో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4 వ తేదీ సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంతో పాటు విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications