మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్-2017
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఏపీ పోస్టల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 18,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వం సంస్థ: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్
జాబ్: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)
పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్
డెడ్ లైన్: సెప్టెంబర్ 18,2017

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు: 39
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.5200-రూ.20200/ఒక నెలకు
వయోపరిమితి: సెప్టెంబర్ 18,2017నాటికి 18-25సం. వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అగస్టు 19,2017
దరఖాస్తు ముగింపు గడువు: సెప్టెంబర్ 18,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/BZfi2B
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications